by సూర్య | Sun, May 22, 2022, 09:33 AM
ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు ఆదివారం మామిడికుదురు మండలంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు మామిడికుదురు మండలం మామిడికుదురు హైస్కూల్ లో అదనపు తరగతి గదులకు భూమి పూజ చేస్తారు. ఉదయం 11 గంటలకు రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామంలో నూతనం గా నిర్మించిన తహశీల్దారు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
Latest News