రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

by సూర్య | Sun, May 22, 2022, 09:29 AM

తాడిపత్రి పట్టణ శివారులోని రమేష్ రెడ్డి కాలనీ సమీపంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ఎస్సై నాగప్ప తెలిపిన వివరాల మేరకు. పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన వెంకటేష్(58) బేల్దారి పని చేసు కుంటూ జీవనం సాగించేవాడు. గత కొంత కాలంగా కుటుంబ సమస్యలు అధికం కావ డంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తు న్నట్లు చెప్పారు.

Latest News

 
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అప్ డేట్స్ Fri, Apr 19, 2024, 12:28 PM
టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు Fri, Apr 19, 2024, 12:27 PM
సీఎం జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు Fri, Apr 19, 2024, 12:25 PM