నేడు మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గ పర్యటన

by సూర్య | Sun, May 22, 2022, 09:19 AM

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం లోని సదుం , సోమల , పుంగనూరు మండలాల్లో రాష్ట్ర విద్యుత్ , అటవీ శాఖ , మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పర్యటించనున్నట్లు ఆయన పీఏలు మురళి కృష్ణరెడ్డి , చంద్రహాస్ వెల్లడించారు. తొలుత సదుం మండలం మార్తువారిపల్లి తరువాత నంజంపేటలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. పుంగనూరు రాంపల్లి సమీపంలోని లయన్స్ క్లబ్ వార్షికోత్సవానికి హాజరవుతారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM