రేషన్ షాపుల తనిఖీకి మూడు బృందాలు

by సూర్య | Sun, May 22, 2022, 09:18 AM

తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలో 55 రేషన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి అందుకు మూడు బృందాలు ఏర్పాటు చేసిన తహసీల్దార్ సుబ్రమణ్యం తెలిపారు. టీం లీడర్లు గా డిప్యూటీ తాసిల్దార్ రవిచంద్ర , , ఆర్ ఐ కిరణ్ కుమార్, ఎలక్షన్ డి టి వెంకటేశ్వర్లును నియమించారు.


తహసిల్దార్ మాట్లాడుతూ మండల పరిధిలో రేషన్ బియ్యం తమిళనాడుకు తరలిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తనిఖీల్లో అక్రమ నిల్వలు ఉన్నట్లు సిబ్బంది గుర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Latest News

 
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM
కోడి కత్తి శీను లాయర్ ఎంట్రీ.. రాయి తగిలితే పెద్ద గాయమే అవ్వాలిగా! Fri, Apr 19, 2024, 08:52 PM
వైసీపీ అభ్యర్థికి ఇంటిపోరు.. భర్తపై రెబల్‌గా పోటీకి సిద్ధమైన భార్య, నామినేషన్‌కు డేట్ ఫిక్స్! Fri, Apr 19, 2024, 08:51 PM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సస్పెండ్ Fri, Apr 19, 2024, 08:50 PM
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM