కీలక ఘట్టం పూర్తి: స్వయంగా వెల్లడించిన మేఘా సంస్థ

by సూర్య | Sat, May 21, 2022, 09:18 PM

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఓ కీలక విషయాన్ని ఆ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా కంపెనీ వెల్లడించింది. ఏపీ జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క స్పిల్ వే నిర్మాణం పూర్తయింది. ఈ మేర‌కు శ‌నివారం ఆ ప్రాజెక్టు ప‌నుల‌ను చేప‌డుతున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. స్పిల్‌వేలో 48 రేడియ‌ల్ గేట్ల నిర్మాణం పూర్తి అయ్యింద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. 


అదే స‌మ‌యంలో 98 హైడ్రాలిక్ సిలిండ‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేసినట్లు మేఘా తెలిపింది. రేడియ‌ల్ గేట్ల‌ను ఎత్తేందుకు 24 ప‌వ‌ర్ ప్యాక్‌ల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు ఆ సంస్థ వివ‌రించింది.

Latest News

 
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రైలు Fri, Mar 29, 2024, 10:56 AM
రేపటినుండి ప్రజల్లోకి వారాహి తో పవన్ Fri, Mar 29, 2024, 10:55 AM
చల్లా బాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు Fri, Mar 29, 2024, 10:55 AM
జగన్‌పై కోర్టుల్లో ఒంటరిగా పోరాడుతున్నా Fri, Mar 29, 2024, 10:55 AM
శ్రీకాకుళం జిల్లాలో పలువురు వలంటీర్లు తొలగింపు Fri, Mar 29, 2024, 10:54 AM