విద్యార్థి ప్రాణం తీసిన బెట్టింగ్

by సూర్య | Sat, May 21, 2022, 03:32 PM

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని భజంత్రీ వీధిలోని బీటెక్ విద్యార్థి దిలీప్ రెడ్డి (20) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అద్దెకు ఉంటున్న గదిలో పైకప్పుకు పంచెతో ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు. అందులో తీవ్రంగా నష్టం రావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక పోలీసులు తెలిపారు.

Latest News

 
వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి Fri, Mar 29, 2024, 12:18 PM
ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ వెంటే పరిటాల కుటుంబం: సునీత Fri, Mar 29, 2024, 12:09 PM
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ రెండు రోజులుగా తనిఖీలు Fri, Mar 29, 2024, 12:06 PM
పూర్తి స్థాయిలో అమలు కానీ ఎన్నికల కోడ్ Fri, Mar 29, 2024, 12:05 PM
వృద్ధాప్య పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంచుతాం: చంద్రబాబు Fri, Mar 29, 2024, 12:04 PM