by సూర్య | Sat, May 21, 2022, 03:10 PM
కర్ణాటక రహదారి రక్తసిక్తమైంది. ఆ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ధార్వాడ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. వేగంగా వస్తున్న ఓ వ్యాాన్.. చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి వ్యానులో 20 మంది ఉన్నారు. ఇదే ప్రమాదంలో మరి కొందరు గాయపడగా.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Latest News