కర్ణాటకలో మహా విషాదం... ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

by సూర్య | Sat, May 21, 2022, 03:10 PM

కర్ణాటక రహదారి రక్తసిక్తమైంది. ఆ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ధార్వాడ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. వేగంగా వస్తున్న ఓ వ్యాాన్.. చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి వ్యానులో 20 మంది ఉన్నారు. ఇదే ప్రమాదంలో మరి కొందరు గాయపడగా.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM