by సూర్య | Sat, May 21, 2022, 03:09 PM
కరోనా వైరస్ శాంతించినట్లు శాంతించి మళ్లీ తన విశ్వరూపం ప్రదర్శించేందుకు సిద్దమవుతోంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 2 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,323 కేసులు నిర్ధారణ కాగా.. మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
Latest News