మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు...ఆందోళనలో ప్రజలు

by సూర్య | Sat, May 21, 2022, 03:09 PM

కరోనా వైరస్ శాంతించినట్లు శాంతించి మళ్లీ తన విశ్వరూపం ప్రదర్శించేందుకు సిద్దమవుతోంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 2 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,323 కేసులు నిర్ధారణ కాగా.. మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

Latest News

 
స్వచ్చందంగా రాజీనామా చేశామంటున్న వాలెంటర్లు Wed, Apr 24, 2024, 01:38 PM
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి Wed, Apr 24, 2024, 01:35 PM
గొట్టిపాటి కమల కిషోర్ ను కలసి సంఘీభావం తెలిపిన తెదేపా నేతలు Wed, Apr 24, 2024, 01:32 PM
ఎన్నికల కోడ్ ఉన్నట్టా.. లేనట్టా? Wed, Apr 24, 2024, 01:23 PM
60 లీటర్ల నాటు సారా పట్టివేత Wed, Apr 24, 2024, 01:19 PM