by సూర్య | Sat, May 21, 2022, 03:09 PM
దేశంలోని అన్ని ప్రాంతాలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లును నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇదిలావుంటే కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం చెన్నై ఐసీఎఫ్లోని బోగీల తయారీ కర్మాగారాన్ని పరిశీలించి అక్కడ తయారుచేసిన ఏసీ టుటైర్ ఎల్హెచ్బీ కొచ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్ ఎక్స్ప్రెస్ బోగీలను ఐసీఎఫ్ కర్మాగారంలో తయారు చేయడం అభినందనీయనమని కొనియాడారు. ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలందించేలా వందేభారత్ ఎక్స్ప్రెస్ లను నడుపనున్నామని ప్రకటించారు.
Latest News