కొండవాలు పనులతో లబ్ధి

by సూర్య | Sat, May 21, 2022, 02:03 PM

గిరిజన గ్రామాలలో చేస్తున్న కొండవాలు టెర్రా సింగ్ పనుల వలన గిరిజనులకు పోడు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని వర్షాలు పడినట్లయితే నీరు నిల్వ ఉండి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని మెలియాపుట్టి ఏపీవో రవి అన్నారు. ఆయన పలు గిరిజన గ్రామాల్లో పర్యటించి పనులను పరిశీలించారు. కొండవాలు ప్రాంతాల్లో అధిక శాతం పనులు చేసే విధంగా గిరిజనులు చూడాలని సిబ్బందికి ఆదేశించారు.

Latest News

 
షాలీమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి.. 5 గంటలకుపైగా నరకం Fri, Mar 29, 2024, 07:57 PM
పోలీసుల్ని చూసి పారిపోయిన వ్యక్తి.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే, మాములోడు కాదు Fri, Mar 29, 2024, 07:54 PM
చంద్రబాబుకు తలనొప్పిగా మారిన అభ్యర్థి ఎంపిక.. ఆ నియోజకవర్గం నుంచి ఏడుగురి పేర్లు Fri, Mar 29, 2024, 07:51 PM
నారా లోకేశ్ కాన్వాయ్‌లో రూ.8 కోట్ల క్యాష్ దొరికిందా..? వైరల్ అవుతోన్న వీడియోలో నిజమెంత. Fri, Mar 29, 2024, 07:48 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు Fri, Mar 29, 2024, 07:44 PM