by సూర్య | Sat, May 21, 2022, 01:56 PM
లింగాలలో లబ్దిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని ఎంపీడీఓ సురేంద్రనాథ్, తహసీల్దార్ శేషారెడ్డి తెలిపారు. జగనన్న కాలనీలలోని ఇళ్ల నిర్మాణాలపై మండల వ్యాప్తంగా అన్ని సచివాలయాల సిబ్బందితో వారు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పంచాయతీల వీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
Latest News