త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలి

by సూర్య | Sat, May 21, 2022, 01:56 PM

లింగాలలో లబ్దిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని ఎంపీడీఓ సురేంద్రనాథ్, తహసీల్దార్ శేషారెడ్డి తెలిపారు. జగనన్న కాలనీలలోని ఇళ్ల నిర్మాణాలపై మండల వ్యాప్తంగా అన్ని సచివాలయాల సిబ్బందితో వారు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పంచాయతీల వీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

 
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి గాయాలు Thu, Apr 18, 2024, 03:38 PM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 03:37 PM
కొండాపురంలో వారాల తరబడి నీళ్లు రావడం లేదు Thu, Apr 18, 2024, 03:33 PM
నేడు కె. వి. ఆర్. ఆర్ పురంలో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:30 PM
టిడిపిలో చేరిన వైకాపా నేతలు Thu, Apr 18, 2024, 03:28 PM