by సూర్య | Sat, May 21, 2022, 01:55 PM
కమలాపురం చెరువుకట్ట సమీపంలో సుంకులమ్మ తిరుణాల సందర్భంగా ఆలయంలో పూజలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి కాయా కర్పూరం చెల్లించి మొక్కుబడులు చెల్లించారు. తిరుణాల సందర్భంగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను మాజీ హోమ్ మంత్రి మైసూరారెడ్డి పూజలు నిర్వహించి ప్రారంభించారు.
Latest News