రోడ్డు ప్రమాదంలో సీకేదిన్నె మండలం బాలిక మృతి

by సూర్య | Sat, May 21, 2022, 01:54 PM

కడప నగరం సమీపంలోని ఆజాద్ నగర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని చెర్లోపల్లికి చెందిన బాలిక ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ అదుపుతప్పి కింద పడింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM
స్వచ్చందంగా రాజీనామా చేశామంటున్న వాలెంటర్లు Wed, Apr 24, 2024, 01:38 PM