వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

by సూర్య | Sat, May 21, 2022, 01:53 PM

వెలిగండ్ల లో ఎస్సై విశ్వనాధ రెడ్డి ఆధ్వర్యంలో నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. రోడ్డుప్రమాదాల పై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను ఎస్సై హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని తెలియజేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM