నల్ల బ్యాడ్జీలతో నిరసన

by సూర్య | Sat, May 21, 2022, 01:47 PM

108 కాంట్రాక్టు ఉద్యోగుల రెండవ రోజు నిరసన కార్యక్రమంలో బాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు మండల పరిధి లోని 108 సిబ్బంది నల్ల రిబ్బన్ ధరించి విధులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందని త్వరితగతిన మా సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM