తాళ్లూరుకు 21 చెత్త సేకరణ రిక్షాలుమంజూరు

by సూర్య | Sat, May 21, 2022, 01:46 PM

తాళ్లూరు మండలానికి గ్రామాల్లో చెత్త సేకరణ నిమిత్తం జగనన్న స్వచ్ఛ సంకల్పంకార్యక్రమంలో భాగంగా 21రిక్షాలు మంజూరయ్యాయి. ఈ రిక్షా లను త్వరలో ప్రజాప్రతినిధులుప్రారంభించిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వచ్చి చెత్త సేకరణకు ఈ రిక్షాలను వినియోగించనున్నారు.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM