by సూర్య | Sat, May 21, 2022, 01:46 PM
తాళ్లూరు మండలానికి గ్రామాల్లో చెత్త సేకరణ నిమిత్తం జగనన్న స్వచ్ఛ సంకల్పంకార్యక్రమంలో భాగంగా 21రిక్షాలు మంజూరయ్యాయి. ఈ రిక్షా లను త్వరలో ప్రజాప్రతినిధులుప్రారంభించిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వచ్చి చెత్త సేకరణకు ఈ రిక్షాలను వినియోగించనున్నారు.
Latest News