రైతుభరోసా రాలేదా.. ఇలా చేయండి

by సూర్య | Sat, May 21, 2022, 12:46 PM

ఏపీ సర్కార్ అందిస్తున్న వైఎస్సార్ రైతుభరోసా నిధులు మే 16 నుంచి రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. రూ.5500 ఇప్పటికే రైతుల ఖాతాలో జమ అయ్యాయి. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎవరైనా అనర్హులు ఉంటే వారి పేర్లను తొలగించడంతో పాటు జాబితాలో చోటు దక్కని అర్హుల అభ్యర్థనలను అధికారులు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వారికి రైతు భరోసా సాయం అందించనున్నారు. అర్హత ఉండి రాని వారు స్థానిక సచివాలయాల్లో, రైతుభరోసా కేంద్రాల్లో సంప్రదించవచ్చు.

Latest News

 
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు.. పోలీసులకు హైకోర్టు ప్రశ్న Sat, Apr 20, 2024, 09:11 PM
విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్.. డోర్ తీసి చూడగానే కళ్లు చెదిరాయి! Sat, Apr 20, 2024, 09:06 PM
జనసేన పార్టీ మహిళా అభ్యర్థి ఆస్తులు ఏకంగా రూ.894 కోట్లు.. ఆ ఒక్క కంపెనీ విలువే Sat, Apr 20, 2024, 09:03 PM
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం Sat, Apr 20, 2024, 08:59 PM
భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా Sat, Apr 20, 2024, 08:00 PM