ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల

by సూర్య | Sat, May 21, 2022, 12:38 PM

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. రూ.300 దర్శనం టికెట్‌లను ఆన్‌లైన్‌లో శనివారం ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. జులై, ఆగష్టు నెలలకు 13.35 లక్షల టికెట్లు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. రోజుకు 25 వేల చొప్పున టికెట్లను విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. విడుదల చేసిన గంటల్లోనే సగానికి పైగా టికెట్లు బుక్కయ్యాయి.

Latest News

 
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM