ఆటో బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు

by సూర్య | Sat, May 14, 2022, 05:02 PM

చిత్తూరు: తంబళ్లపల్లి మండల కేంద్రానికి సమీపంలో పెద్దమండ్యం రహదారిలో ఆటో బోల్తా పడి ఆరుగురికి గాయాలైన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శనివారం గోపి దిన్నే నుండి తంబళ్లపల్లె కు వస్తున్న ఆటో నల్ల గడ్డ బావి రోడ్డకు కుక్క అడ్డం రావడంతో దీన్ని తప్పించడానికి ఆటో డ్రైవర్ చేసిన ప్రయత్నంలో ఆటో బోల్తా పడింది. గాయపడిన వారిని వెంటనే తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇందులో మెహబూబ్ సాబ్ తీవ్రంగా గాయపడటంతో, మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తరలించారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM