గుంటూరు మిర్చి యార్డుకు 16 నుంచి సెలవులు

by సూర్య | Sat, May 14, 2022, 04:00 PM

గుంటూరు మిర్చియార్డుకు నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించారు. యార్డులో క్రయవిక్రయాలు జరగవు. ఈ ఏడాది రైతులు 49, 312 బస్తాలు తరలించారు. ఈ-నామ్ ద్వారా 59 వేల 381 బస్తాలు క్రయ విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 15 వేలం 628 బస్తాలు నిల్వ ఉన్నాయి. ఈ నిల్వ ఉన్న బస్తాల వరకు శనివారం ఒక రోజు బిడ్డింగ్ నిర్వహించనున్నారు. రైతులు దీనిని గమనించి యార్డుకు మిర్చిని తీసుకురావద్దని సూచించారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM