గుంటూరు మిర్చి యార్డుకు 16 నుంచి సెలవులు

by సూర్య | Sat, May 14, 2022, 04:00 PM

గుంటూరు మిర్చియార్డుకు నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించారు. యార్డులో క్రయవిక్రయాలు జరగవు. ఈ ఏడాది రైతులు 49, 312 బస్తాలు తరలించారు. ఈ-నామ్ ద్వారా 59 వేల 381 బస్తాలు క్రయ విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 15 వేలం 628 బస్తాలు నిల్వ ఉన్నాయి. ఈ నిల్వ ఉన్న బస్తాల వరకు శనివారం ఒక రోజు బిడ్డింగ్ నిర్వహించనున్నారు. రైతులు దీనిని గమనించి యార్డుకు మిర్చిని తీసుకురావద్దని సూచించారు.

Latest News

 
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM
లోకం మాధవి ఆస్తుల విలువ తెలిస్తే షాకె Sat, Apr 20, 2024, 02:08 PM