తిరుపతి గంగమ్మ కు సారె సమర్పించిన మంత్రి రోజా

by సూర్య | Sat, May 14, 2022, 02:26 PM

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ను రాష్ట్ర మంత్రి ఆర్. కె. రోజా తొలిసారిగా మంత్రి హోదాలో శనివారం దర్శించుకున్నారు. జాతర సందర్భంగా గంగమ్మ వెండి పళ్యంలో సారే తీసుకుని రాగా, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి స్వాగతం పలికారు. నడివీధి గంగమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా ఆలయానికి వచ్చి సమర్పించారు. ఆలయ అధికారులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రసాదాలు అందజేశారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM