by సూర్య | Sat, May 14, 2022, 02:25 PM
చిత్తూరు: కుప్పానికి చెందిన పూరీ ఆర్ట్స్ పురుషోత్తం ఇప్పటికే సాల్ట్ ఆర్టుతో అద్భుతంగా చిత్రాలు వేసి శభాష్ అనిపించుకున్నాడు. కుప్పం పట్టణంలో తిరుపతి గంగమాంబ జాతర సందర్భంగా అమ్మవారి చిత్రపటాన్ని సాల్ట్ ఆర్టుతో వేసి అబ్బురపరిచాడు. ఈ చిత్రం సోషియల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News