జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేద్దాం

by సూర్య | Sat, May 14, 2022, 02:23 PM

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని న్యాయస్థాన భవనంలో పలు శాఖల అధికారులతో న్యాయమూర్తి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జూన్ 26న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ను అన్ని శాఖల అధికారులు తెలిపారు. రాజీ దిశగా ఎక్కువ కేసులను పరిష్కరించడానికి దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న కేసుల్లో కక్షి దారులతో మాట్లాడి రాజి చేయాలని సూచించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM