పది పరీక్షల పేపర్ లీక్ ఘటనలో ఏడుగురు కి బెయిల్

by సూర్య | Sat, May 14, 2022, 02:08 PM

పది పరీక్షల మాల్‌ ప్రాక్టీస్‌ వ్యవహారంలో అరెస్టయిన ఏడుగురికి చిత్తూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గత నెల 27వ తేదీ తెలుగు పరీక్షల నిర్వహణలో భాగంగా పేపర్‌ లీక్‌ అయిన విషయం విదితమే. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఐదుగురు ప్రయివేటు ఉపాధ్యాయులతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని రిమాండ్‌కు పంపారు. వీరందరికీ బెయిల్‌ మంజూరు చేస్తూ చిత్తూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Latest News

 
పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య Sat, Apr 20, 2024, 01:05 PM
భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం Sat, Apr 20, 2024, 12:53 PM
23న చీరాలలో షర్మిల రోడ్ షో... ఆమంచి నామినేషన్ Sat, Apr 20, 2024, 12:51 PM
బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారు Sat, Apr 20, 2024, 12:49 PM
టిడిపి జనసేన ను వీడి వైసీపీలో చేరిన వంద కుటుంబాలు Sat, Apr 20, 2024, 12:49 PM