'అసని' తుఫాను ప్రభావంతో మిరప రైతులకు నష్టం

by సూర్య | Sat, May 14, 2022, 01:55 PM

అసని తుఫాను ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం లో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షానికి మిరప పంట రైతులు భారీగా నష్టపోయారు. మండలంలో రైతులు చేతికి అందివచ్చిన 110 ఎకరాల్లో మిరప పంట వర్షానికి దెబ్బతినడంతో రైతులు కన్నీటి పర్యంతమయయ్యారు. తడిసిన మిరపకాయలను ఆరబెట్టుకుంటున్నారు. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM