నంది వాహనంపై ఊరేగిన శ్రీ సదాశీవేశ్వరుడు

by సూర్య | Sat, May 14, 2022, 01:42 PM

శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివ ఈశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవలో మేల్కొలిపి అభిషేకం అర్చనలు నిర్వహించారు. ఉదయం బిక్షాటన ఉత్సవం నిర్వహించారు. వన్నె రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో స్వామివారి నంది వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. స్వామివారికి పురవీధులలో కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమాలు ఆలయ నిర్వాహకులు ఆధ్వర్యంలో జరిగాయి

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM
స్వచ్చందంగా రాజీనామా చేశామంటున్న వాలెంటర్లు Wed, Apr 24, 2024, 01:38 PM