by సూర్య | Sat, May 14, 2022, 01:15 PM
టివిఎస్ సంస్థ ఛైర్మన్ సుదర్శన్ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈఓ ఎవి. ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా దాతకు వేదాశీర్వచనం జరిగింది.
Latest News