ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ. కోటి విరాళం

by సూర్య | Sat, May 14, 2022, 01:15 PM

టివిఎస్ సంస్థ ఛైర్మన్ సుదర్శన్ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈఓ ఎవి. ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా దాతకు వేదాశీర్వచనం జరిగింది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM