జీడీసీసీ బ్యాంకులో అక్రమాలు ఆపండి

by సూర్య | Sat, May 14, 2022, 01:01 PM

గుంటూరు జిల్లా , జీడీసీసీ బ్యాంకులో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని పొన్నూరు  టీడీపీ నాయకులూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు . ఇలా   జరిగిన దృష్ట్యా తక్షణమే ఆ సంస్థ చైర్మన్, సీఈఓ లను తొలగించాలని, వీరితో పాటు మొత్తం పాలకవర్గాన్ని రాదు చేసి, అక్రమాల్లో ముఖ్య పాత్రధారులుగా ఉన్న వైసీపీ ముఖ్యనేత బంధువు కారుమూరి అశోక్ రెడ్డి, మాచవరం తహశీల్ధార్ హనుమంతరావు పై  క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేస్తూ, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారితో సమావేశమై బ్యాంకులో జరిగిన అక్రమాలపై నివేదిక తెలియచేసారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్  విచారణకి ఆదేశించి, అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM