కొడుకు కనిపించడం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు

by సూర్య | Sat, May 14, 2022, 12:34 PM

కృష్ణా జిల్లా: స్థానిక భవానిపురం పోలీస్ స్టేషన్ లో కొడుకు కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేశాడు. సి హెచ్ రాజేష్ వయసు 36 సంవత్సరాలు రెండో కుమారుడు గత సంవత్సరాల క్రితం భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడివిడిగా ఉండటం జరిగిందని కుమారుడు తండ్రి సిహెచ్ ప్రసాద్ వద్దనే ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తండ్రికి తెలిపాడు. ఎప్పటిలాగే ప్రతిరోజు ఆటో అద్దెకు తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు భోజనానికి వస్తున్నాడని, గత నెల 26వ తేదీ ఎప్పటిలాగే ఆటో నడుపుకోవడానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కొడుకు ఆచూకీ కనిపించకపోవడంతో నేడుపోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
అనకాపల్లి లో అడుగుపెట్టిన సీఎం జగన్ Sat, Apr 20, 2024, 02:01 PM
వర్ల రామయ్య కి నోటీసులు Sat, Apr 20, 2024, 02:00 PM
గులకరాయితో ఎవరైనా హత్య చేస్తారా..? Sat, Apr 20, 2024, 01:57 PM
నిష్పక్షపాతంగా లెక్కింపు చేపట్టాలి Sat, Apr 20, 2024, 01:57 PM
గుడివాడలో చంద్రబాబు పుట్టినరోజు సంబరాలు Sat, Apr 20, 2024, 01:56 PM