ఏపీ సీఎస్ ప‌ద‌వీ కాలం పొడిగింపు

by సూర్య | Sat, May 14, 2022, 10:44 AM

ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. సమీర్‌ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలంటూ కేంద్ర సర్కార్ కు సీఎం జగన్ లేఖ రాసిన విషయం తెలిసిందే. జగన్‌ ప్రతి పాదనకు సానుకూలంగా కేంద్ర సర్కార్‌ స్పందించింది. ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 30వ తేదీ వరకు పదవీ కాలాన్ని పొడిగించేందుకు డీవోపీటీ శుక్రవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.


 


 

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM