రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

by సూర్య | Sat, May 14, 2022, 09:54 AM

విజయనగరం జిల్లా బాడంగి మండలంలో గల ఆకులు కట్ట జంక్షన్ సమీపంలో శుక్రవారం జాతీయ రహదారిపై  బైక్ ను వెనుక నుండి వస్తున్న లారీ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి రామచంద్రపురం గ్రామానికి చెందిన టి రాజు(30), మరొకరు మెరకముడిదం మండలం మెరకముడిదాం గ్రామం కి చెందిన సుమారుగా 60 సంవత్సరాల వయసు గల నాగూరు సింహాద్రి నాయుడు వ్యక్తి ఇద్దరూ కలిసి ఆకుల కట్ట వైపు నుండి   ద్విచక్రవాహనంపై వచ్ఛి అక్కడే ఉన్నా మామిడి కాయలు అమ్మే దుకాణం వద్దా ద్విచక్ర వాహనము స్లో చేయగా వెనుకనుండి వచ్చిన లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే ద్విచక్ర వాహనం పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM