రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు

by సూర్య | Sat, May 14, 2022, 09:50 AM

రోడ్డు ప్రమాదంలో సాయిచరణ్ రెడ్డి అనే విద్యార్థికి గాయాలైనట్లు చింతకొమ్మదిన్నె హెడ్ కానిస్టేబుల్ వేణు గోపాల్ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ కథనం మేరకు కడప అన్నమాచార్య కళాశాలలో చదివే సాయిచరణ్ రెడ్డి రోజు మాదిరిగానే శుక్రవారం కూడా కళాశాలకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా రాయచోటి రోడ్డులోని ఊటుకూరు వద్ద ఎస్వీ శుభం కల్యాణమండపం వద్ద బస్సుకు సైడు ఇవ్వబోయి ఆగిఉన్న కారును ఢీకొన్నాడు. దీంతో అదుపుతప్పి కిందపడిపోయి తీవ్ర గాయాలయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సాయిచరణ్ రెడ్డి మేనమామ ఉపేంద్రనాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM