ఘనంగా వెంకటేశ్వర స్వామి ధ్వజారోహణ

by సూర్య | Sat, May 14, 2022, 09:46 AM

జమ్మలమడుగు పట్టణంలో స్థానిక నారాపురం వేంకటేశ్వర స్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం సూపరింటెండెంట్ వెంకటేష్ సమక్షంలో ఆలయ సిబ్బంది భక్తుల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9. 30 గంటలకు ధ్వజారోహణ నిర్వహించారు. భక్తులు, సిబ్బంది, పండితులు శ్రీవేంకటేశ్వరస్వామిని గుడిచుట్టూ తిప్పి బలిపూజ చేపట్టారు. అనంతరం సంతానం లేని మహిళలకు మొదట ప్రసాదం అందించారు. కాగా. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పెద్దశేషవాహనంపై ఊరేగించారు.

Latest News

 
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM
బాపట్ల వైసిపి ఎంపీ పై చీరాల వాలంటీరు పోటీ Thu, Apr 25, 2024, 01:09 PM