by సూర్య | Sat, May 14, 2022, 09:29 AM
కర్నూలు జిల్లా లోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 10 మంది డిబార్ అయ్యారు. శుక్రవారం జరిగిన థర్డ్ సెమిస్టర్ పరీక్షలకు 16, 075 మందికి గానూ 14, 518 మంది హాజరయ్యారు. ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు 17, 097 మందికిగానూ 15, 081 మంది హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. అలాగే పీజీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలకు 100 శాతం హాజరు నమోదైందని తెలిపారు.
Latest News