ఇంటర్ పరీక్షలకు 1,392 మంది గైర్హాజరు

by సూర్య | Sat, May 14, 2022, 09:26 AM

కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు శుక్రవారం 1, 392 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 31, 019 మంది విద్యార్థులకు గానూ 29, 627 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి శంకర్ నాయక్ 5, డీవీఈవో జమీర్ బాషా 5, హైపవర్ కమిటీ 5 కేంద్రాలను, డిస్ట్రిక్ ఎగ్జామ్ కమిటీ 5, స్క్వాడ్ బృందాలు 22, ఇతరులు 58 కేంద్రాలను తనిఖీ చేశారు.

Latest News

 
అత్యధిక మెజార్టీతో డాక్టర్ రాజేష్ ను గెలిపించుకుంటాం Wed, Apr 24, 2024, 11:38 AM
4.5 కేజీల బాల భీముడు పుట్టాడు! Wed, Apr 24, 2024, 11:09 AM
కాలజ్ఞాన సన్నిధిలో సినీ నటుడు సుమన్ Wed, Apr 24, 2024, 11:09 AM
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM