by సూర్య | Sat, May 14, 2022, 09:25 AM
హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేశామని ఎస్. ఐ షేక్ రహమతుల్లా శుక్రవారం తెలిపారు. దాచేపల్లి నగర పంచాయితీ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ రఫీ, అతని అన్న సయ్యద్ జానీ పీరా పై ఈనెల 11వ తేదీన జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు అహ్మద్ అలీ, నాగుల్ మీరా, వెంకటేష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
Latest News