15 నుంచి రైళ్లు పాక్షికంగా రద్దు

by సూర్య | Sat, May 14, 2022, 09:22 AM

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజనీరింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కాచిగూడ- నడికుడి-కాచిగూడ మధ్య నడిచే రైలు (07791/07792) ను పాక్షికంగా రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్రీరామ పూర్ -నడికుడి మధ్య ఆరైలు నడవదని పేర్కొన్నారు.

Latest News

 
చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు Thu, Apr 25, 2024, 03:55 PM
నేడు నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ Thu, Apr 25, 2024, 03:53 PM
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం ఖాయం Thu, Apr 25, 2024, 03:53 PM
రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో చంద్రబాబు కాదా? Thu, Apr 25, 2024, 03:52 PM
ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలపై పిర్యాదు Thu, Apr 25, 2024, 03:51 PM