ఏపీ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్‌ శుభవార్త

by సూర్య | Sat, May 14, 2022, 08:57 AM

ఏపీ సర్కార్ కి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధి హామీ కూలీలకు రూ.685.12 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇంకో 4 రోజుల్లోనే ఈ నిధులలో రాష్ట్ర నోడల్‌ ఖాతాల్లో రూ.622 కోట్లు జమ అవుతాయి. గత రెండు రోజుల్లోనే కూలీలకు రూ.302.96 కోట్ల మేర సర్కార్ ఈ చెల్లింపులను చేపట్టింది. రాబోవు రెండు, మూడు రోజుల్లో కూడా ఇంకో రూ.319 కోట్లను కూలీల ఖాతాలకు జమ చేయనునట్లుగా ఏపీ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్ వెల్లడించారు.


 

Latest News

 
3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన Fri, Mar 29, 2024, 10:00 AM
మూడో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 09:37 AM
తిరుమలలో భక్తుల రద్దీ Fri, Mar 29, 2024, 09:27 AM
చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు Fri, Mar 29, 2024, 09:13 AM
గుడ్‌ ఫ్రై డే, ఈస్టర్‌ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు Fri, Mar 29, 2024, 09:12 AM