SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Fri, May 13, 2022, 06:41 PM
జమ్మూ కాశ్మీర్ లోని బందిపొరాలో శుక్రవారం ఎన్ కౌంటర్ జరిగింది. కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ ను చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.