శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి

by సూర్య | Fri, May 13, 2022, 04:58 PM

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను ఆహ్వానించారు. శుక్రవారం ఢిల్లీలో చైర్మన్ వీరిద్దరినీ కలసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఢిల్లీ ఆలయ స్థానిక సలహా మండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి పాల్గొన్నారు.

Latest News

 
ప్రధాని మోదీతో ఓపెన్ ఏఐ సీఈఓ భేటీ,,,ఆరు దేశాల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన ఆల్ట్‌మన్ Fri, Jun 09, 2023, 10:38 PM
అసలు నారా లోకేష్ ఎవరు... పేర్ని నాని Fri, Jun 09, 2023, 10:03 PM
వైసీపీ నేతలతో ముద్రగడ పద్మనాభం భేటీ,,,,రాజకీయ వర్గాల్లో ఆసక్తిికర చర్చ Fri, Jun 09, 2023, 10:02 PM
జూన్ 12న లొంగిపోవాలని మాగుంట రాఘవకు సుప్రీం కోర్టు ఆదేశం Fri, Jun 09, 2023, 10:01 PM
విధి నిర్వహణలో నిబద్దతకు వందనాలు,,,వీఆర్వో మీనాపై నారా లోకేష్ ప్రశంసలు Fri, Jun 09, 2023, 10:01 PM