విశాఖ పై కరోనా పంజా.. కొత్తగా 1827 కరోనా కేసులు

by సూర్య | Wed, Jan 19, 2022, 09:34 PM

విశాఖ పై కరోనా పంజా విసింది, దానితో జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1827 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో ఇప్పటివరకు 1,69,013 కేసులు నమోదయ్యాయి. 1,58,729 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 9,137 మంది చికిత్స పొందుతున్నారు. 1148 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. అవసరమైతే బయటకు రావాలన్నారు. ముఖానికి మాస్క్ ధరించాలి. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM