విజయవాడ.. స్నేహితుల మధ్య ముదిరిన సిగరెట్ వివాదం

by సూర్య | Wed, Jan 19, 2022, 09:29 PM

విజయవాడ లో  సిగరెట్ కోసం స్నేహితుల మధ్య గొడవ జరిగింది. 4 రోజుల క్రితం హరిణి సాయి అనే యువకుడు సిగరెట్ ఇవ్వలేదని తన స్నేహితుడిని కొట్టాడు. ఈరోజు సాయి హరితో అతని సోదరుడు వాగ్వాదానికి దిగాడు. వివాదం ముదిరిపోవడంతో అన్నదమ్ములు గాజు సీసాలతో సాయిని చితకబాదారు. ఈ దాడిలో సాయి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సాయిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM