ఒకే రోజు పాఠశాలల్లో 17 కరోనా పాజిటివ్‌ కేసులు...!

by సూర్య | Wed, Jan 19, 2022, 11:08 AM

ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో ఒక్కరోజే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జనవరి నెలాఖరు వరకు సెలవులు ప్రకటించింది. అయితే ఏపీలో పండుగ తర్వాత కూడా పాఠశాలలు తెరిచే ఉంటాయి. ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పాఠశాలల్లో ఒకే రోజు 17 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఒక్కరోజే 17 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 15 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు సిబ్బందికి కోవిడ్ సోకింది.

Latest News

 
రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే కలిశాము Fri, Mar 29, 2024, 11:43 AM
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్ Fri, Mar 29, 2024, 11:07 AM
నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం Fri, Mar 29, 2024, 11:07 AM
నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 11:06 AM