ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
by సూర్య |
Wed, Jan 19, 2022, 09:48 AM
కరోనా విజృంభిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్ ధరలను ప్రభుత్వం సవరించింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్ లలో ఆర్టీపీసీఆర్ ధరలను రూ.350 గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్ఏబీఎల్ ల్యాబ్లలో రూ.499 వసూలుచేస్తున్నారు.
Latest News