by సూర్య | Tue, Jan 18, 2022, 10:29 PM
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోని సినిమా హాళ్లపై కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. సినిమా థియేటర్లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే నడుస్తున్నాయి. దీంతో యాజమాన్యాలు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు అధికారులు పలు నిబంధనల పేరుతో థియేటర్లకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు నడపలేమని యాజమాన్యాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా తాను ఇప్పటికే దివాళా తీసానని, ప్రభుత్వం విధించిన ఆంక్షలతో థియేటర్లను మూసివేస్తున్నట్లు శరణం చెప్పారు.
Latest News