by సూర్య | Tue, Jan 18, 2022, 09:21 PM
కోవిడ్ కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్లైన్ ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరణించిన ఉద్యోగి నిర్వహిస్తున్న పోస్టుకు సమానమైన లేదా అంతకంటే తక్కువ ఉద్యోగం ఉన్న వ్యక్తిని సామాజిక భద్రత కల్పనగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Latest News