by సూర్య | Tue, Jan 18, 2022, 09:04 PM
ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 13 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఎస్పీ మలికా గార్గ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
Latest News