by సూర్య | Mon, Jan 17, 2022, 09:51 PM
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.మంగళగిరి మండలం ఎర్రబాలెం చెరువులో కారు బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు కారును బయటకు తీశారు.
Latest News