అనంతపురంలో కూలిన హెచ్ ఎల్సీ వంతెన.. ఒకరు గల్లంతు

by సూర్య | Mon, Jan 17, 2022, 06:31 PM

అనంతపురంలో  ని బొమ్మనవాలు మండలంలో హెచ్ ఎల్సీ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో31 మంది  బొలెరో వాహనం వెళ్తుండగా ఒక్కసారిగా ఈ హెచ్ ఎల్సీ వంతెన కూలిపోయింది. ఈ 31 మందిలో ఒకరు గల్లంతు కాగా 30 మంది రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడారు. ఈ హెచ్ ఎల్సీ వంతెన అతి పురాతన వంతెన అని అధికారులు తెలుపుతున్నారు, ఏ ఘటనకు హెచ్ ఎల్సీ కెనాల్ అధికారుల నిర్లక్ష్యం అని బాధితులు తెలుపుతున్నారు. ఈ అతి పురాతన వంతెన పై అనుమతి ఇవ్వడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM